Skip to main content

Bonanza for medical aspirants in Andhrapradesh....

నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌, పీజీల్లో ప్రవేశాలకు, ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్,కాశ్మీర్ రాష్ట్రాల విద్యార్థులకు  జాతీయ పూల్ లోకి అనుమతిలేదు .  ఇపుడు,ఆంధ్ర రాష్ట్రాన్ని నేషనల్‌ పూల్‌లో చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది . 
దీనివలన , ఎంబీబీఎ్‌సలో సుమారు 5వేల సీట్లు, పీజీలో 2వేల సీట్లు రాష్ట్రంలోని మెడికల్‌ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని అంచనా . 

Comments